Tuesday, 21 June 2016

Bengaluru - Bangalore - Jokes - must read

BANGALORE JOKES😀

👉If you throw a stone randomly in Bangalore, chances are, it will hit a dog or a software engineer.
While the dog may or may not have a strap around his neck, the software engineer will definitely have one ! 😜

👉In India we drive on the left of the road.
In Bangalore, we drive on what is left of the road !😜

👉Q: What is the easiest way of causing traffic accidents in Bengaluru?
A: Follow the traffic rules !😜

👉A guy is hunting for a house in Bengaluru.
Meets old lady who is a potential landlord.
Conversation goes thus:
Old lady: "Where do you work, son?"
Guy: "I work in Infosys."
Old lady: "Oh, that bus company! Sorry, we rent only to good IT people!"
It appears that Infosys operates more buses than BMTC in Bangaluru!😜

👉Bengaluru, where PG (Paying Guest) is the first business and IT, the second.😜

👉When someone says it's raining in Bengaluru, be sure to ask them which area, which lane and which road!😜

👉If a Bengalurean stops at a traffic light, others behind him stop too because :
The others conclude that he has spotted a
policeman that they themselves have not!😜

👉Bengaluru is the only city where distance is measured in units of time.😜

👉Rickshaw driver, grocery seller and common shop keeper think that you earn atleast 1 lakh per month if you are in IT sector.😜

👉Out of every 100 software engineers in Bengaluru,
90 are utterly frustrated and the rest have a gf/bf !😜

👉Bus drivers use horns instead of brakes !😜

👉I quote: Bengaluru:
The City where more people know Java than Kannada !

👉Universal answer in Bengaluru is
"Adjust maadi!"
😜
And this one is fantabulous.....

*Power cuts are the only time the whole family assembles together and members speak to each other.

Seeing this, BESCOM has decided to have a tagline called
"Connecting people by disconnecting power"!
😫

Monday, 20 June 2016

ఆరోగ్యమే మహాయోగం

యోగా
యోగా ( సంస్కృతం : योगः) అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు.
వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది.
 బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.

💥 ప్రస్తావన
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి .

 క్రీస్తు పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. వ్యాసముని విరచితమైన భగద్గీతలో యోగాసనాలు పదినెనిమిది భాగాలుగా విభజించి చెప్పబడినవి.

💥 యోగము అంటే ఏమిటి?
"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవిని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు
.
"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.
భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం".
 స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు. దీనినే రాజయోగం అంటారు (పతంజలి మాత్రం "రాజయోగం" అనే పదాన్ని వాడలేదు).

💥 యోగంలో విధాలు

🕉 పతంజలి యోగసూత్రాలు

పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.
1. సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడము దీనిలో వివరించబడింది.
2. సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడినది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
3. విభూతియోగము జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడినది.
4. కైవల్యపద మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.
అష్టాంగపదయోగము
1. యమ
అహింస హింసను విడనాడటము.
సత్యము సత్యము మాత్రమే పలకటము.
అస్తేయ దొంగ బుద్ది లేకుండా ఉండటము
బ్రహ్మచర్యము స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
అపరిగ్రహ వేటినీ స్వీకరించకుండా ఉండటము.
2. నియమ
శౌచ శుభ్రము.
సంతోష ఆనందంగా ఉండటము.
తపస్య తపస్సు.
స్వధ్యాయన అంతర్దృష్ఠి.
ఈశ్వరప్రాణిదాన ఈశ్వర శరణాగతి.
3. ఆసన
4. ప్రాణాయామ
5. ప్రత్యాహార
6. ధారణ
7. ధ్యానము
8. సమాధి
ఇవి అష్టాంగపదయోగములోని భాగములు.

💥 సంప్రదాయంలో యోగా

ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడినది. తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. 11 వ శతాబ్డము న ఘూరఖ్స్ నాద్ శిశ్యుడగు స్వామి స్వాత్వారామ ముని హఠ్ యొగము అను యొగ శాస్త్ర గ్రంధమును వ్రాసి యున్నారు. ఇందు ఆసనములను , ప్రాణాయామ పద్దతులను, బంధములను, ముద్ద్రలను మరియు క్రియలను సవిస్తారముగ వ్రాసి యున్నారు. అనేక వేల ఆసనములలొ 84 ఆసనములను ముఖ్యములుగ చెప్పబడెనవి. ముఖ్యముగ ధ్యానమునకు కావలసిన సుఖాసనము,సిద్దాసనము, అర్ధ పద్మాసనము , పద్మాసనములు ముఖ్యమని చెప్ప బడినది. ఇదె విధముగ పాతంజలి యొగ శాస్త్రమున - స్థిరసుఖ మాసనమ్- అని ఆసనము నకు నిర్వచనము కలదు. ప్రాణాయామ సాధనలొ - సూర్య భేదన , ఉజ్జాయి , శీతలి , సీత్కారి , భస్త్రిక , భ్రామరి ,ప్లావని ,మూర్చ - ఇతి అష్ట కుంభకాని ( 8 ప్రాణాయమములు) చెప్ప బడెను. జాలంధర భంధము , మూల భంధము , ఉడ్యాన భంధము - ఈ మూడు బంధములు ముఖ్యమని చెప్పబడెను. ముద్రలలో మహాముద్ర , మహాబంధ ,మహాభేధ - ముఖ్య మగు ముద్రలుగ చెప్ప బడెను. శరీరమునకు బహిర్ అంతర్ శుచి చాల అవసరముగ ఈ హథయొగమున ప్రథాన అంశముగ చెప్పబడినది.-ధవుతి , నేతి , వస్తి , నొలి , త్రటకం , తధా కఫాల భాతి ఏతాని షట్ కర్మాణి - అని వివరణగలదు.

Tuesday, 14 June 2016

Life - Touch of Kindness

One stormy night many years ago, an elderly man and his wife entered the lobby of a small hotel in Philadelphia, USA. Trying to get out of the rain, the couple approached the front desk hoping to get some shelter for the night.

“Could you possibly give us a room here?” – the husband asked.

The clerk, a friendly man with a winning smile, looked at the couple and explained that there were three conventions in town. “All of our rooms are taken,” the clerk said. “But I can’t send a nice couple like you out into the rain at one o’clock in the morning. Would you perhaps be willing to sleep in my room? It’s not exactly a suite, but it will be good enough to make you folks comfortable for the night.”

When the couple declined, the young man pressed on. “Don’t worry about me, I’ll make out just fine,” the clerk told them.

So the couple agreed.

As he paid his bill the next morning, the elderly man said to the clerk, “You are the kind of manager who should be the boss of the best hotel. Maybe someday I’ll build one for you.”

The clerk looked at them and smiled. The three of them had a good laugh. As they drove away, the elderly couple agreed that the helpful clerk was indeed exceptional, as finding people who are both friendly and helpful isn’t easy.

Two years passed. The clerk had almost forgotten the incident when he received a letter from the old man. It recalled that stormy night and enclosed a round-trip ticket to New York, asking the young man to pay them a visit.

The old man met him in New York, and led him to the corner of Fifth Avenue and 34th Street. He then pointed to a great new building there, a pale reddish stone, with turrets and watchtowers thrusting up to the sky.

“That,” said the older man, “is the hotel I have just built for you to manage"

“You must be joking" – the young man said.

“I can assure you I am not.” – said the older man, a sly smile playing around his mouth.

The older man’s name was William Waldorf-Aster, and that magnificent structure was the original Waldorf-Astoria Hotel. The young clerk who became its first manager was George C. Boldt. This young clerk never foresaw the turn of events that would lead him to become the manager of one of the world’s most glamorous hotel chains.

Don’t be afraid to reach and touch someone’s life, you never know who’s heart you may be touching.

Does not matter if we gain or not, we get or not, too often we underestimate the power of our touch, smile, kind word, listening ear, an honest compliment, or the smallest act of caring, all of which have the potential to turn a life around.

Happy Monday and wishes for a smiling week ahead.

ఎవరికి ఏమి ఉండాలి?

🌺
మంత్రికి
   తెలివుండాలి,
     
బంటుకి
       భక్తుండాలి...

🌺
గుర్రానికి
       వేగముండాలి

ఏనుగుకి
        బలముండాలి...

🌺
సేనాధిపతికి
     వ్యూహముండాలి,

సైనికుడికి
           తెగింపుండాలి...

🌺
యుద్ధం నెగ్గాలంటే,
   వీళ్ళందరి వెనుక
      కసి వున్న ఒక రాజుండాలి!

🌺
మనందరిలో ఒక రాజుంటాడు...

కానీ మనమే,
రాజులా ఆలోచించడం
            ఎప్పుడో ఆపేశాం!

🌺
మన కసి -
అడవులని చీల్చయినా సరే,
సముద్రాలని కోసయినా సరే,
    కొత్త దారులు కనుక్కోగలదు

         🌺 అని మనకి తెలుసు.

🌺
అయినా,
భయానికి బానిసయ్యాం.
      ఓటమికి తలొంచేసాం !

🌺
చరిత్రలో,
చాలా మంది రాజులు...

 🌺ఓడిపోయారు,
    🌺 పారిపోయారు,
       🌺 ....దాక్కున్నారు,
         🌺 దాసోహమయ్యారు.

🌺
కానీ కొందరే,
అన్నీ పోగొట్టుకున్నా
కసితో మళ్ళీ తిరిగొచ్చి
             యుద్ధం చేశారు.

🌺
'రాజంటే స్థానం కాదు,
  రాజంటే స్థాయి' అని
                నిరూపించారు.

🌺
డబ్బొచ్చినా పోయినా
       వ్యక్తిత్వం కోల్పోకు...

రాజ్యాలున్నా చేజారినా
         రాజసం కోల్పోకు...

🌺
రాజంటే
కిరీటం కోట పరివారం కాదు,

     🌺 రాజంటే
               ధైర్యం...

             🌺 రాజంటే
                        ధర్మం...

                     🌺 రాజంటే
                             యుద్ధం...!

🌺
ఒకరోజు
విందుభోజనం చేస్తావు,

ఇంకోరోజు
అడుక్కుతింటావు
          - పాండవుల్లా...!
🌺
ఒక రాత్రి
బంగారు దుప్పటి
          కప్పుకుంటావు,

మరో రాత్రి
చలికి వణికిపోతావు
           - శ్రీరాముడిలా...!

🌺
ఎత్తు నుండి నేర్చుకో,
  లోతు నుండి నేర్చుకో...

రెండింటి నుండి
   ఎంతో కొంత తీసుకో...!
🌺
రాజంటే
  స్టానం కాదు

రాజంటే
         స్థాయి...
🌺
స్థానం - భౌతికం,
     కళ్ళకు కనపడుతుంది.
స్థాయి - మానసికం,
     మనసుకు తెలుస్తుంది...!

🌺
మనందరిలో
ఒక రాజుంటాడు...

బ్రతికిస్తావో,
చంపేసుకుంటావో నీ ఇష్టం!

Do you believe this number game.?

If:
A B C D E F G H I J K LM N O P Q R S T U V W X Y Z
is equal to:
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

Then,

H+A+R+D+W+O+R+K ;
8+1+18+4+23+15+18+11=98%

K+N+O+W+L+E+D+G+E ;
11+14+15+23+12+5+4+7+5=96%

L+O+V+E;
12+15+22+5 = 54%

L+U+C+K ;
12+21+3+11 = 47%

None of them makes 100%. Then what makes 100%?

Is it Money? NO!

M+O+N+E+Y= 13+15+14+5+25=72%

Leadership? NO!

L+E+A+D+E+R+S+H+I+P= 12+5+1+4+5+18+19+8+9+16=97%

Every problem has a solution, only if we perhaps change our "ATTITUDE"...

A+T+T+I+T+U+D+E ;
1+20+20+9+20+21+4+5 = 100%

It is therefore OUR ATTITUDE towards Life and Work that makes
OUR Life 100% Successful.

Amazing mathematics

Beautiful msg to share:
Do you agree that we have 26 alphabets in English, as given below

A = 1 ; B = 2 ; C = 3 ; D = 4 ;
E = 5 ; F = 6 ; G = 7 ; H = 8 ;
I = 9 ; J = 10 ; K = 11 ; L = 12 ;
M = 13 ; N = 14 ; O = 15 ; P = 16 ;
Q = 17 ; R = 18 ; S = 19 ; T = 20 ;
U = 21 ; V = 22 ; W = 23 ; X =24 ;
Y = 25 ; Z = 26.

With each alphabet getting a number, in chronological order, as above, study the following, and bring down the total to a single digit and see the result yourself

Hindu -
S  h  r  e  e   K  r  i  s  h  n  a
19+8+18+5+5+11+18+9+19+8+14+1=135
1+3+5=9

Muslim
M  o  h  a  m  m  e  d
13+15+8+1+13+13+5+4=72
7+2=9

Jain
M a  h a v  i  r
13+1+8+1+22+9+18=72
7+2=9

Sikh
G  u  r  u   N  a  n  a  k
7+21+18+21+14+1+14+1+11 =108
1+0+8=9

Parsi
Z  a  r  a  t  h  u  s  t  r a
26+1+18+1+20+8+21+19+20+18+1=153
1+5+3=9

Buddhist
G  a   u  t  a  m
7+1+21+20+1+13=63
6+3=9

Christian
E  s   a  M  e  s  s  i   a  h
5+19+1+13+5+19+19+9+1+8=99
9+9=18
1+8=9

Each one ends with number  9    

THAT IS NATURE'S CREATION TO SHOW THAT GOD IS ONE...!!!

నేటి బంధాల్లో బలమెంత?

ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని
ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.
- ఓ భర్త ఆవేదన.

ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను.
ఓ ముద్దా...ముచ్చటా..
వీడు మనిషి కాదు వ్యసనాలకు చిరునామా.
వీడికన్నా జంతువులు నయం.
- ఓ భార్య ఆవేదన.

ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది.
కానీ నాతో స్నేహం చేసినవారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు.
స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతోంది .
- ఓ స్నేహితుడి ఆవేదన.

మధురమైనది...అమరమైనది ప్రేమ అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపో(యింది)యాడు.
నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు.
- ఓ ప్రేమికు(రాలి)డి ఆవేదన.

నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు తన ఆలోచనలవల్లో,తన ప్రవర్తనలవల్లో ''కొని'' తెచ్చుకొనేవే.
ఈ ప్రపంచంలో ''అవసరం'' కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా...
తమ వారి మీదున్న ''అక్కసు''తో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ.

ఇద్దరు వ్యక్తులు (భార్య/భర్త, ప్రేమికులు,స్నేహితులు) కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది ''నమ్మకం''.

నేడు ఎంతమంది భార్యాభర్తల్లో/స్నేహితుల్లో/ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు??

మనం చదువుద్వారా సంపాదించిన జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగపడాలి.

దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,తెలివితో సమస్య'లను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతోంది.

ముక్కు,మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పళ్ళికిలించుకుని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం
వారి తరపునుండి మనకు ఏదైనా కష్టమో,నష్టమో కలిగినా క్షమించేసి
వారి దృష్టిలో చాలా ''మంచివాళ్ళం'' అయిపోవడానికి ప్రయత్నిస్తాం.
అదే
జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం
.''మన''వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది.
అస్సలు
''మనసు'' విప్పి మాట్లాడం.
పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో పదోవంతు ప్రాధాన్యత మనవారికిచ్చినా బంధాలు బలపడవా??

మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''

మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు''
అయిపోతుంటారు మనవాళ్ళు.

ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??

మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?

పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?

పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?

ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో

ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో

ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో

ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో

ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో

ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో

ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో

ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో

ఎక్కడైతే ... మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో

అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.

అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.

తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.

పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.

Friday, 10 June 2016

హనుమంతుడు

హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.
జననం, బాల్యం
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.
విద్యాభ్యాసం
హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.
గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.

Sunday, 5 June 2016

Ramayanam - criticisms

ఎవరు వ్రాసారో తెలియదుగానీ,

రామాయణమునే ఎక్కువగా ఎందుకు విమర్శిస్తుంటారు ఈ ఆస్తికనాస్తికులు?

రాముడు శత్రు సంహరం మొదలుపెట్టినదే తాటకతో. అలా అబల ను చంపుట అదేమి న్యాయము? రావణుని చూసి సీత ఆలా ఎందుకు నవ్వింది? సీతాదేవి బంగరు లేడిని ఎందుకు కోరింది?రాజ్య భోగాలు వదిలి వచ్చిన సీతకి బంగారం మీద మోజా ? రాముడు వాలి నెందుకు చెట్టు చాటు నుండి వధించాడు? సీతనిఅగ్ని పరీక్ష ఎందుకు చేశాడు? సీతపై రామునికి నమ్మకము లేదా?
పతివ్రత అయిన సీత తన తపో శక్తితో రావణు ని ఎందుకు చంపలేదు? ఓ చాకలి మాటలు పట్టుకుని మళ్లీ సీతని అడవుల పాలు చేయడం రాముని తప్పు కాదా!!?

...... ఇలా రామాయణం చుట్టూ అనేక ప్రశ్నలు. కొన్నిఅవసరమైనవి, కొన్నిఅనవసరమైనవి, మరికొన్నితలా తోక లేనివి.

ప్ర:రామాయణమునేఎక్కువ గా ఎందుకు విమర్శిస్తూ ఉంటారు ఈ ఆస్తిక నాస్తికులు?

జ:ఎందుకంటే రామాయణం ఉత్తమ గ్రంథం కనుక. అటువంటి కావ్యం ఇతః పూర్వం కానీ, ఇతః పరం కానీ లేదు కనుక. అది వారు కూడా ఒక విధంగా ఒప్పుకోలేక ఒప్పు కుంటున్నారు కనుక. దానికి కలిగిన ఆదరణ మరే రచనకు లేదు కనుక.

ప్ర: అంత ఆదరణ కలగడానికి రామాయణం లో ఏముంది?

జ: రామాయణంలో ఏముంది? అనికాదు, ఏది లేదు?అని ప్రశ్నించు కోవాలిమనం.రామాయణ ప్రారంభంలోనే తాను రచిస్తున్నది మామూలు కావ్యం కాదని, అది ఒక ఆదర్శ పురుషుని కథ అని - అనేకులకు ఇది మార్గదర్శకమౌతుందని చెప్పకనే చెపుతారు మహర్షి వాల్మీకి. తన ఆశ్రమానికి వచ్చిన నారదుని వాల్మీకి మహర్షి ఈ విధంగా ప్రశ్నిస్తాడు.
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।
ధర్మఙ్ఞశ్చ కృతఙ్ఞశ్చ సత్య వాక్యో దృఢవ్రతః ।।
సకలసద్గుణసంపన్నుడు ఎట్టి విపత్తులకు చలించ ని వాడు, సామాన్య- విశేష ధర్మములనన్ని టినీ ఎఱిగిన వాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును ఆడి తప్పని వాడును, చలించని సంకల్పము కలవాడు అయిన పురుషుడు ఈ లోకమున ఎవడు కలడు?
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కఃకస్సమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః | |
సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకును హితమును చేకూర్చు వాడు, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనముచే ఎల్లరకునూ సంతోషమునుకూర్చువాడు ఎవరు?
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే | |
ధైర్యశాలియు క్రోధమును (అరిషడ్వర్గమును) జయించినవాడును, శొభలతోవిలసిల్లువాడును ఎవ్వరిపైనను అసూయ లేని వాడును, రణరంగమున కుపితుడై నచో దేవాసురులను సైతము భయకంపితు లను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు?
ఇటువంటి లక్షణాలు కల మహాపురుషుడు అసలు ఎవరైనా ఈ భూమండలమున నేటి కాలములో ఉన్నాడా? ఉంటే అతని దివ్య చరితమును తెలుసు కోవాలని నాకు కుతూహలముగాఉన్నది
అందుకు నారదుడు పైగుణములన్నిటికి తగిన వానిగా ఇక్ష్వాకు వంశ ప్రభువైన శ్రీరాముని తెలుపుతాడు. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసి గాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి, ఎంతయో జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు,గొప్ప పరాక్రమ వంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి,జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా మాటలాడు టలో నేర్పరి, షడ్గుణ ఐశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించు వాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు) గలవాడు, విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనస్సు గల వాడు,అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్థ చంద్రాకారములోఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీర మైననడకగలవాడు .......ఇలా రాముడు సర్వగుణ సంపన్నుడని తెలిపి అతని దివ్య కథను వాల్మీకికి వివరిస్తాడు.
పై గుణములన్నీ కేవలము ఒక కథలోని పాత్రకు కల్పించిన గుణములేఅనుకుందాము రామాయణము కేవలము ఒక (చరిత్ర అని గాక) కథ అనుకుందాము. ఈ గుణములన్నీకథా ప్రారంభముననేప్రస్థావించబడ్డాయి అంటే ఇంతటి గుణములుకలనాయకుని ఈ కావ్యము ద్వారా పరిచయం చేస్తున్నాను అని వాల్మీకి తెలుపకనే తెలుపుతున్నట్టే కదా!
అందులో ఓ భార్యా భర్తల అనురాగం ఉంది. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండవలసిన అవగాహన అద్భుతంగా చిత్రించబడింది. ఓ తండ్రి ని ఉత్తమంగా గౌరవించిన కొడుకు కథ ఉంది. ఓ స్వామిభక్తి పరాయణు డైన హనుమ కథ ఉంది. అగ్నిని కూడా భరించ గల ఓ సాధ్వి చరిత ఉంది. ఓ స్నేహ బంధం ( రామ సుగ్రీవులు) ఉంది. పిత్రు వాక్యపరిపాలకుడు గా, శిష్యుడిగా, సోదరుడి గా, భర్తగా, జగద్రక్షకుడైన రాజుగా రాముని దివ్య గుణముల కీర్తనము అణువణువునా ఉంది. ఆఖరికి రావణుని వంటి వారికి కలిగే గతీ వివరించబడింది. ఇది కేవలం ఒక చరిత్ర ఒక కావ్యం మాత్రమే అనుకుంటే ధర్మ పాలన లో రాముడు, భర్తను అనుసరించడంలొ సీత, సోదర ప్రేమలో లక్ష్మణ - భరతులు, స్వామిభక్తిలో హనుమంతుడు, అధర్మ పరుడైన రావణుడు, బ్రహ్మర్షి వశిష్ఠుడు, రాజ పదవినుండి బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రుడు.... ఇలా అనేక పాత్రల చిత్రణ అద్భుతంగా రచియింపబడినది. రామాయణంలో ఈ పై పాత్రలన్నీఆయా గుణములలోఅత్యున్నత మైనవి. తరువాత ఏ కావ్యములోనూ ఆయా గుణములలో అంత కంటే ఉదాత్త పాత్రలను సృష్టించలేక పోయారు. అటువంటి పాత్రలను పరిచయం చేసినవాల్మీకి రచనా పాఠవం తరతరాలు అతనిని మరువకుండా చేసింది. ఇంతటి ఉత్తమ గుణము లు కలిగిన వ్యక్తులు ఒక చోట, ఒకే కాలములో ఉన్నారు అన్నఊహే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి కథగా చూస్తేనే ఇంతటి పరవశ మైతే ఇక అది నిజంగా మన భరత భూమిమీద జరిగిన చరిత్ర అంటేనో!! అందుకే మన భారతీయ లకు రామాయణం అంటే అంత ప్రేమ. పరవశం, మమేకత్వం.

ప్ర: మరి ఇంతటి కీర్తి కలిగిన రామాయణానికి ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?

జ: ఫలభరితమైన చెట్టుకు దెబ్బలు తగలడం అనేది లోక సహజమే కదా!? హిందూ ప్రజలందరికీ పూజనీయ మైన ఈ రచనలో, అందు లోని పాత్రలలో ఉన్న నీతిని గ్రహించడం మాని దానిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు కొందరు వ్యక్తులు. దానికి అనేక కారణములు ఉన్నవి.
రామాయణమును గురించి సరైనఅవగాహన లేకపోవడం:
మనకు అనేకరామాయణ ములు వచ్చినవి.వాటిలో రమణీయమైన వర్ణన ఉండవచ్చునేమో కానీ అసలైన వాల్మీకి రామాయణమును తప్పు దోవ పట్టించినారు. దురదృష్ట వశాత్తు కలి ప్రభావమున ఈ నవీన రామాయణములే పరిచయము కానీ, వాల్మీకి రామాయణము గురించి సరైనఅవగాహన ప్రజలకు లేదు. పైగా పాఠ్యపుస్తకాలలో కూడా ఈ వాల్మీకి రామాయణ మును ఎక్కడాపరిచయం చేయడం లేదు. మన దేశమునే మన రామయణమునకు ఆదరణ లేదు.అయిననూ నేటికీ రామాయణ కథ అనేకులకు ఆదర్శమవు తున్నదీ అంటే అందలి ఆదర్శ గుణములే నని చెప్పవచ్చును.
గుర్తింపు కోసం:
అవును.!!గుర్తింపు కోసము రామాయణమును కించ పరుచువారూ ఉన్నారు. మనం పక్కింటి వాడినో, ఎదిరింటి వాడినో తిట్టా మనుకోండి వాడికీ వీడికీ ఏదో గొడవ ఉన్నట్టుంది మనకెందుకులే అని ఎవరూపట్టించుకోరు. అదే ఏ ముఖ్యమంత్రినో, ప్రధాన మంత్రినో, సినీ తారనో తిడితే అభిమానులు,వ్యతిరేకులు అందరూ "ఎందుకు తిడుతున్నాడు? ఏమిటి కారణం?" అని మనల్ని గుర్తిస్తారు. టీవీ చానళ్లు మొదలైనవి ఇక ఊదర గొట్టేస్తాయి. అలా అందరి గుర్తింపుమనకిలభిస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. ఇక మనం ఏమి చేసినా అది ఒకవార్త అవుతుంది. కొన్నిరోజులు మనం తుమ్మినా దగ్గినా అది టీవీలో వచ్చేస్తుంది. కానీ అది ఎన్ని రోజులు? కొన్నిరోజులు మాత్రమే. విషయం పాత బడిన తరువాత మనం ఎవరో పక్కింటి వాడు కూడా పట్టించుకోడు.పైగా మనం అనవసరంగా ఆరాజకీయ నాయకుడినో, సినిమా యాక్టర్నోతిట్టామని తెలిసినా, మనఐడెంటిటీ క్రైసిస్ బయటపడినా మనల్ని ఓ నీచమైన చూపుతో చూస్తారు తెలిసినవారందరూ.
మత వ్యతిరేకత ( లేదా ) నాస్తిక వాదన:
మత వ్యతిరేకతతోనో, లేదా దైవము మీద నమ్మకము లేకనో కూడా అనేకులు ఈవిమర్శలను గుప్పిస్తుంటారు. సాధారణంగా ఇటువంటి వారు ఇందులోనిమంచిని గుర్తించరు. ఒప్పుకోరు. కేవలం తమకు అసమంజసమని, తప్పు అని అనిపించిన దానిని మాత్రమే పదే పదే చర్చిస్తూ ఉంటారు. ఎవరైనా వీరితో వాదన మనకెందుకులే అని మాటాడక ఊరుకుంటే తామే గెలిచినట్టు,తమదే సరిఅయినమార్గమన్నట్టు అహంకరిస్తారు. పోనీ అది సరికాదని ఖండిస్తే, నిరూపణలతో చూపిస్తే దానిని స్వీకరించక- తప్పు అనిపించినా ఒప్పుకోక మరో వాదన తీసుకు వస్తారు. ఎందుకంటే తామే నిజమై నమార్గంలోఉన్నామన్నది వీరి ఆలోచన.తమలో, తమ భావాలలో మార్పుకు సహజంగా వీరు సిద్ధంగా ఉండరు.
ఋషుల భావం గ్రహించలేకపోవడం: మన పురాణములన్నీ ఋషులచే ప్రసాదించ బడినవి. వారు అనేక సందర్భాలలో ఆయా సంఘటనలను పూర్తిగా వివరింపక మనకే వదిలి వేస్తారు.
ఉదాహరణకు : సత్యనారాయణ కథలో పేద బ్రాహ్మణుడు వ్రతం చేసిధనవంతుడైపోతాడుఅలాగే కట్టెలమ్ముకునే వాడు సమస్త సంపత్తులూ పొంది సుఖిస్తాడు. అని వివరింపబడి ఉంటుంది కానీ ఎలా పొందారు? అన్నదానికి వివరణ ఉండదు.సరిగ్గాఇటువంటి సందర్భాలు విమర్శ చేయడానికి అనువుగా తోస్తున్నాయి అనేకులకు. వ్రతం చేయగానే ధనవంతుడైపోతాడా!!? లేదా పూజ చేయగానే పాపాలన్నీతొలగి సమస్త సంపదలు అలాఎలా వస్తాయి!!?. పూజ చేస్తే చదువు వస్తుంది. పెళ్లి అవుతుంది అంటారు. ఇవన్నీఎలా సాధ్యం!!?? అంత అసంబద్ధంగా రచన ఎలా చేశారు ఋషులు? వారికి స్క్రిప్ట్ రైటింగ్ సరిగా రాదా!!? అని వాదిస్తారు అనేకులు. నమ్మకం లేని వారికి సమాధానం చెప్పడం చాలా కష్టం.కానీఇలాంటి వారికి ఒక ప్రశ్న. మనం తిండి ఎందుకు తింటాం? {నన్నుతప్పుగా అనుకోకండి.} నిజంగానే అడుగుతున్నాను మనం తిండి ఎందుకు తింటాం? బ్రతకడం కోసం ఔనా!? మరి తిండి తింటే ఎలా బ్రతుకుతాం? తింటే ఓపిక వస్తుంది. లేక పోతే నీరసం వచ్చిక్రుంగి, కృశించిపోతాం. అంటే తిండి మనకు శక్తిని ఇస్తున్నది. అంతవరకు బానే ఉంది. కానీ ఆశక్తి ఎలా వస్తున్నది? ఆహారం గ్లూకోజ్ గామారి రక్తంలో కలుస్తున్నది. అందువలన మనకు శక్తి కలుగుతున్నది. ఇది అందరూ నమ్మేసిద్ధాంతం కానీ ఆ పనితీరు మనకు ఎలా తెలుసు? మనమే మైనా ఎవరి ప్రేగులైనా కోసి చూశామా? లేదు అలా పరిశోధించిన అనేక మంది శాస్త్రఙ్ఞులు చెప్పారు కనుక మన చిన్న నాటి నుండీ ఆ పరిశోధనలను పుస్తకాల లో చదువుకున్నాము కనుక దానినిఅందరమూ నమ్ముతాము. అయితే ఇది మన నమ్మకం మాత్రమే.మనకు అందరికీ ప్రత్యక్షంగా తెలియదు. కేవలం ఆహారం స్వీకరించడంతెలుస్తోంది, శక్తి రావడం తెలుస్తోంది ( పనులు చేయగలుగు తున్నాం కనుక)మధ్యలో జరిగే గ్లూకోజ్గా మారడం - రక్తంలో కలవడం వంటివి మనకు కంటికికనపడవు. అలాగే పూజ చేయడం తెలుస్తుంది. ఫలితం రావడం తెలుస్తుంది. కానీ మధ్యలో జరిగే తంతు మనకు కనపడక దానంతట అదే మనల్ని మన లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. నిజానికి మనకు పూజలు, దైవ ధ్యానము మొదలైన వాటివల్ల కేవలం విల్ పవర్ మాత్రమే వస్తుంది. దానితో మనం కోరుకున్నది సాధించ గలము. ఇవన్నీకొందరు చింతన ద్వారా గ్రహించి (పరిశోధించి) వాటి సారాన్నిమనకు అనేక కథలుగా వ్రాశారు. పురాణాలలో అనేక కథలు వివరించడంలో దానిలో ప్రధానమైన విషయాలను విశదంగా వివరించి, కొన్నిటిని మన ఆలోచనకే వదిలేశారు మన ఋషులు. కానీ అవి అర్థం కాక, కలి మాయ చేత అనేక దూషణలు చేస్తుంటారు నాగరికులు.
ఇలా అనేక కారణముల తో రామాయణాదిపురాణ ఇతిహాసములువిమర్శల కు గురి అవుతున్నవి. మరి వీటిని ఆపలేమా? కనీసం ఖండించ లేమా? దానికి మార్గాలు ఏమిటి? అనేకం ఉన్నాయి.

1. పాఠశాల స్థాయి నుండీ మన రామాయణాన్ని ఇతర ఇతిహాస పురాణా లను (మూలములను) పాఠ్యాంశాలలో కొంత వరకైనా పరిచయం చేయాలి.

2. ఇంట్లో పిల్లలకి ఈ మూల రామాయణమును, భారతమును వివరించి కథలుగా చెప్తూ ఉండాలి. అందువలన మధ్యలో చేర్చబడినవి ఏమిటో తెలుస్తుంది.

3. ఈ విధంగా తెలిసిన విషయాలను ఎవరైనా అఙ్ఞాన వశము చేత వ్యతిరేకిస్తుంటే, కించ పరుస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకొనక మన వాదనను వినిపించాలి. అది వారికొరకు కాదు. ఆ కువిమర్శలు నిజమను కుని దానివైపు వేరొకరు ఆసక్తులవకుండాఉండుటకొరకు. కనీసం చుట్టూ చేరిన జనులైనా నిజం ఏమిటో గ్రహిస్తారు. ఒక్కరికి అసలు విషయం చేరినా సంతోషమే కదా! మనం ఖండిచకపోతే సరిఅయిన అవగాహన లేని నేటి తరం పదే పదే వినిపించే భగవద్దూషణ ములే సరి అయిన మార్గమనుకునే అవకాశం చాలా ఉంది. కనుక మనకు తెలిసినంత మేర ఖండించాలి.

4. కేవలం వాదన వినిపించడమే కాక, భారతీయసాంప్రదాయము, పురాణేతిహాసములు నా ప్రాణములు. వాటిని కించ పరచడం నా దేశమును కించపరచ డమే. కనుక చట్టపర మైన, న్యాయపరమైన పోరాటమునకు కూడా నేను సిద్ధమే అని నిరూపించాలి. అంటే ధర్మ యుద్ధానికి సిద్ధ పడాలి.

ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటేగానీ మన వఙ్ఞ్మయమును మనం రక్షించుకొనలేము. ఇది మన అందరి ఆస్థి. దీనిని రక్షించుకొనుట మన కర్తవ్యం. ఇప్పటికైనా గళములు విప్పి మీ వాదన వినిపించండి. ధర్మ పోరాటం చేసే వారికి మీ సమ్మతిని, మేము మీకు తోడున్నాం అనే ధైర్యాన్నిఇవ్వండి. సరి అయిన దారిలో మీరు నడవడమే కాక నలుగురి నీ నడిపించండి. చూస్తూ కూర్చుంటే మన అస్థిత్వాన్నేమనం కోల్పోవలసిన స్థితి వస్తుంది.

ఫేస్ బుక్ కథ Facebook story

Facebook మహిమ....

ఒకబ్బాయ్ క్లాసు జరుగుతున్నప్పుడు ఎఫ్ బి. open చేసి స్టేటస్ అప్డేట్ చేశాడు..

" క్లాస్ లో ఫేస్ బుక్ యూజ్ చేస్తున్నా.."

వెంటనే లెక్చరర్ కామెంట్ చేశారు.." గెటౌట్ ఫ్రం ద క్లాస్..."

ప్రింసిపల్ లెక్చరర్ కామెంట్ కి లైక్ కొట్టాడు..

ఆ అబ్బాయ్ ఫ్రెండ్ కామెంట్.." అరేయ్ వెంటనే canteen  కి వచ్చెయ్...

వాళ్ళ అమ్మ కామెంట్ " అరేయ్ వెధవా.. క్లాస్ ఎలాగూ వినడం లేదు. కనీసం మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పట్రా...."

అమ్మ కామెంట్ నాన్న రిప్లై.." చూశావా నీ పుత్ర్ రత్నం ఏం చేస్తున్నాడో...."

గాళ్ఫ్రెండ్ కామెంట్ " మీ నానమ్మ హాస్పిటల్ చాలా సీరియస్ స్టేజ్ లో ఉంది. అందుకే నన్ను కలవడం కుదరదు అని చెప్పావ్.. ఇంత మోసం చేస్తావా నన్ను...."

వాళ్ళ నానమ్మ కామెంట్.." అరేయ్ దరిద్రుడా.... నేనింకా బ్రతికే ఉన్నానురా...ఇంట్లో హాయిగా సీరియళ్ళు చూసుకుంటుంటే, హాస్పిటల్ లో ఉన్నానని అందరికీ చెబుతావా? ఇంటికా రా నీ కాళ్ళు విరగ్గొడతా..."

Why Finland is top in education

ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో  ప్రపంచంలోనే నెం.1 స్థాయిలో ఉంది అంత గోప్పేమి?
ఇక్కడి “ప్రతి పాయింటు”లో మన దేశ విద్యా వ్యవస్థ ఎంత అథమ స్థానంలో ఉందో అర్థమౌవుతుంది.
చదవండి మరి.
• 7ఏండ్లు నిండాక పిల్లలు స్కూల్లో చేరుతారు. ఇక్కడిలాగా 2.5 సం.లకే పిల్లలకు టార్చర్ మొదలవదు
• చిన్నప్పటినుండి తన ప్రతి కదలికనుండి పిల్లలు నేర్చుకొంటూనే ఉంటారు
• 7వ సం. నుండి 10వ సం. వరకు 50% స్కూల్లోను 50% సెలవుల్లోను గడుపుతాడు
• స్కూల్ టైమింగ్ తక్కువ. సంగీతం, కళలు & ఆటలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది
• స్కూల్లలో, విద్యార్థులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకొనేందుకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడి ఉంటాయి
• 13 సం. వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ల గొడవే లేదు. కాబట్టి విద్యార్థుల మీద పోటీ పడాలనే వత్తిడి ఉండదు
• తల్లితండ్రులకు తమ పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకోవాలనే కోరిక ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు
• ఇంటి పని ఇవ్వరు. తమకు నచ్చిన సబ్జెక్టులో ఇంటిపని చేసుకోవచ్చు
• ప్రతి స్కూల్లో ఒక డాక్టర్ నివసిస్తాడు. విద్యార్థుల ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తాడు
• ఒక స్కూల్లో 600 మించి విద్యార్థులను అనుమతించరు
• ప్రైవేటు స్కూల్లుండవు. అన్నీ ప్రభుత్వ స్కూల్లే. విద్య విషయంలో నాణ్యతను ఖచ్చితంగా పాటిస్తారు
• ఫిన్లాండ్ లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు
• పరీక్షలు నిర్వహించని దేశాలనుండి వచ్చిన విద్యార్థుల్లో పోటీలలో బాగా రాణించే గుణం ఉంటుంది
• ఇది ఎలా సాధ్యం? ఐక్యరాజ్యసమితి ఈ విషయంగా పరిశోధించింది
• ప్రపంచంలోని విద్యార్థులందరిలోకి ఫిన్లాండ్ దేశ విద్యార్థులే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయంగా ఫిన్లాండ్ ప్రథమ స్థానం
• ఫిన్లాండ్ విద్యావ్యవస్థ గురించి తెలుసుకొనేందుకు ప్రపంచంలోని అన్నిదేశాల విద్యావేత్తలు అక్కడకి క్యూ కట్టారు
• 56 దేశాలనుండి 1500 మంది ప్రతి సం. ఫిన్లాండ్ కు వెళుతున్నారు
• అధిక మొత్తం విదేశి మారకం విద్యారంగ పర్యాటకులనుండే వస్తుంది
• ఫిన్లాండ్ లో టీచర్ ఉద్యోగం అంటే ఇక్కడి IAS or IPS తో సమానం
• ఫిన్లాండ్ లో చట్టాలు, విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర “ఉపాధ్యాయులదే” !!!!!!!
• దేశంలోని ప్రతి మూడో విద్యార్ధి ఉపాధ్యాయుడు కావాలనుకొంటాడు. కానీ అదంత సులభం కాదు
• విద్యలో బాగా రాణించేవారికే ఆ అవకాశం ఉంటుంది
• వారికి 5సం. ఉపాధ్యాయ శిక్షణ, 6నెలలు సైన్యంలోను, ఒక సం. స్కూల్లో ట్రైనింగ్ ఉంటుంది. చట్ట్టాలు, విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిస్థ, అగ్నిమాపక దళంలోను 6నెలలపాటు శిక్షణ. మొత్తం 7సం.ల శిక్షణ